Wednesday, April 1, 2015

ఫేస్ బుక్ ని నిషేధించనున్న భారత ప్రభుత్వం

రాజకీయ నాయకులని వెక్కిరించటం, సైబర్ నేరాలు పెరుగుతున్నదరిమిలా, భారత ప్రభుత్వం ఫేస్ బుక్ ని నిషేధించనుంది. ఈ విషయంలో భారతదేశం చైనాని అనుసరించబోతోంది. వచ్చే సోమవారం అంటే ఏప్రిల్ 6 నుండి ఈ నిషేధం అమలులోకి రానుంది.